రూ.100 కోట్లు ఇస్తామన్నా మనస్సాక్షి ఒప్పుకోలేదు: రోహిత్‌రెడ్డి

తాండూరు: సీఎం కేసీఆర్‌ పాలన చూసి సహించలేని బీజేపీ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసిందని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆరోపించారు. …

Read More

కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు: ఎమ్మెల్యే ఈటల

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రులు పనిచేసిన …

Read More

మునుగోడులో టీఆర్‌ఎస్,  బీజేపీకి కలవరపాటు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, …

Read More

మునుగోడులో టీఆర్‌ఎస్, బీజేపీకి చుక్కలు చూపిస్తున్న ఓటర్లు

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రసవత్తరంగా ఉన్నాయి. ఓటర్లు ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. బోటాబోటి మెజార్టీతో టీఆర్‌ఎస్ …

Read More

‘మునుగోడు’ ఫలితాలపై ఆ ఒక్క ప్రాంతంలోనే ఇన్ని కోట్ల పందేలా..

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు …

Read More

బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డి

చండూరు: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మంత్రి జగదీశ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీకి అమ్ముడు పోయాడని …

Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ

మునుగోడు: ఉప ఎన్నికలో బీజేపీ దూకుడు పెంచింది. మునుగోడులో కాషాయజెండా ఎగురవేయాలని బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. నవంబర్‌లో …

Read More

ముంచుకొస్తున్న మునుగోడు.. పడిపోతున్న కోమటిరెడ్డి గ్రాఫ్…!

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికకు సమయం ముంచుకోస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతోనే మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు అన్ని …

Read More

మా ఇష్టం వచ్చినోళ్లకే దళిత బంధు ఇస్తాం.. అడగటానికి నీవెవరు.. వైరల్ అవుతున్న ఇంద్రకరణ్‌ రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్:  దళితుల అభ్యన్నతి కోసం ‘దళిత బంధు’ను ప్రభుత్వం తెచ్చింది. ఈ పథకం అమలులో ఇంకా ఎన్నో ఆరోపణలు, వివాదాలు …

Read More