దసరా కిక్కు..ఎంత తాగేశారో తెలుసా..

హైదరాబాద్‌: ప్రతి దసరా పండుగకు మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ఈసారి కూడా అదే ఊపు కనిపించింది. దసరా పండుగకు …

దసరా కిక్కు..ఎంత తాగేశారో తెలుసా.. Read More

గంట గంటకు..56వేల మొబైల్స్ అమ్మకాలు..

న్యూఢిల్లీ: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మొబైల్స్ అమ్మకాలు భారీగా జరిగినట్లు అధికారులు ప్రకటించారు. గత నెల 22 నుంచి …

గంట గంటకు..56వేల మొబైల్స్ అమ్మకాలు.. Read More

అమెరికా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌

హైదరాబాద్‌: అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది. డీఆర్‌ఐ అధికారులు మూడు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 5.3 కిలోల …

అమెరికా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ Read More

బీఆర్‌ఎస్‌ అంటే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పార్టీ: షర్మిల

మెదక్‌: సీఎం కేసీఆర్ పట్టబోతున్న జాతీయ పార్టీపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల వ్యంగాస్త్రాలు సంధించారు. బీఆర్‌ఎస్‌ అంటే బార్‌ అండ్‌ …

బీఆర్‌ఎస్‌ అంటే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పార్టీ: షర్మిల Read More

రంగారెడ్డి జిల్లాలో హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు

రంగారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు హడలెత్తున్నాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో …

రంగారెడ్డి జిల్లాలో హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు Read More

రంగారెడ్డిలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో నకిలీ నోట్ల చెలామణి పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో జోరుగా …

రంగారెడ్డిలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత Read More

కేసీఆర్ పార్టీలో చేరుతారా.. ఏపీ నేతల తీరంతే..?

సీఎం కేసీఆర్‌ విజయదశమినాడు జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. టీఆర్‌ఎస్‌ను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాంక్షతో ఏర్పాటు చేశారు. ఇప్పుడు టీఆర్‌‌ఎస్ …

కేసీఆర్ పార్టీలో చేరుతారా.. ఏపీ నేతల తీరంతే..? Read More

బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డి

చండూరు: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మంత్రి జగదీశ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీకి అమ్ముడు పోయాడని …

బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డి Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ

మునుగోడు: ఉప ఎన్నికలో బీజేపీ దూకుడు పెంచింది. మునుగోడులో కాషాయజెండా ఎగురవేయాలని బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. నవంబర్‌లో …

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ Read More

చెల్లెలిని ప్రేమించాడని.. స్నేహితుడిని 40సార్లు పొడిచిపోడిచి చంపాడు

బెంగళూరు: చెల్లెలును ప్రేమిస్తున్నాడనే కోపంలో స్నేహితుడినే దారుణంగా హత్య చేశాడు. చిక్కబళ్ళాపుర తాలూకా హారోబండ గ్రామంలో శనివారం రాత్రి ఈ …

చెల్లెలిని ప్రేమించాడని.. స్నేహితుడిని 40సార్లు పొడిచిపోడిచి చంపాడు Read More