సోనూసూద్‌ మొట్టమొదటి ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఎక్కడో తెలుసా?

సోనూసూద్‌ మొట్టమొదటి ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఎక్కడో తెలుసా?

ఆర్.బి.ఎం డెస్క్: సోను సూద్ మరోసారి తన సేవ దృక్పథాన్ని చాటుకున్నారు. కరోనా బారిన పడి అవస్థలకు లోనౌతున్నవారికి సోను సూద్ తన వంతు సాయం చేసుకుంటూ వస్తున్నాడు. కాగా ఇప్పుడు సోను సూద్ మరో అడుగు ముందుకు వేశారు. సోను సూద్ ఎన్నో సహాయక చర్యలు చేపట్టారు. తాజగా ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణం అయన చేపట్టారు. ఆక్సిజన్‌ ప్లాంట్లకు సంబంధించిన ఏర్పాట్లు మొదలైనట్టు తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి అవసరమైన ఆసుపత్రులకు వీటిని అదించనున్నారు. మొదటి రెండు ప్లాంట్లను రాష్ట్రంలోని నెల్లూరు, కర్నూలులో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం అయినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.