Mumbai terrorist attack ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ..

ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ..

ఆర్.బి.ఎం: భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైపై మరోసారి ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నాలు చేశారు. ఏకంగా 40 డ్రోన్లను ఉపయోగించి ముంబైపై భారీ ఉగ్రదాడి చేయాలనుకున్న టెర్రరిస్టులు . వారి ప్లాన్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కుట్రకు పాల్పడిన ఐఎస్ మాడ్యుల్ కీలక నిందితుడు సాకిబ్ నాచన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముంబైకి ఉత్తరాన 53 కిలోమీటర్ల సమీపంలో ఉన్న పద్ఘా అనే గ్రామాన్ని షెల్టర్‌గా నిందితులు ఉపయోగించుకుంటున్నారని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.