5జీ సేవలను ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 5జీ సేవలను శనివారం ప్రారంభించారు. భారత్ లోని కొన్ని ముఖ్యమైన నగరాల్లో మాత్రమే ప్రస్తుతం ఈ 5జీ సేవలు అందుబాటులోకి రాన్నాయి. తర్వాత కాలంలో ఇతర ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించనున్నాయి. భారత్ లోని మొత్తం 13 నగరాల్లోనూ ఈ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో టెలికాం రంగంలో భారత్ కొత్త శకంలోకి ప్రవేశించినట్లయింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్ ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published.