నరేష్ ఫెన్సింగ్ ఎంటర్ ప్రైజస్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి

నరేష్ ఫెన్సింగ్ ఎంటర్ ప్రైజస్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం : రామాపురం మండలం గువ్వలచెరువు లో నూతనంగా ప్రారంభించిన నరేష్ ఫెన్సింగ్ ఎంటర్ ప్రైజస్ ను ప్రారంభించిన శ్రీకాంత్ రెడ్డి మరియు మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి స్థానికులకు ఉపాధి కల్పించి అలాగే ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలను అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గడికోట ప్రభాకర్ రెడ్డి,జడ్పిటిసి వెంకట రమణ, సర్పంచి శివయ్య, ముంగర సుబ్బయ్య, రఘు, నాగభూషణ్ రెడ్డి , మండల కోఆప్షన్ జిలాన్ భాష, మాజీ సర్పంచ్ సుబ్బయ్య,వైసిపి స్టేట్ వింగ్ జనరల్ సెక్రెటరీ సూరం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.