ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనికి చేసిన మంత్రి అనిల్
నెల్లూర్: నగరంలో కరోన కేసులు పేరుగుతన్న నేపధ్యంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని కోవిడ్ కేంద్రాన్ని మంత్రి అనిల్ కుమార్ ఆకస్మిక తనికి చేశారు. కరోన బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న బాధితులకు సౌకర్యాలు, భోజనాలు గురుంచి ఆస్పత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్న మంత్రి అనిల్ కుమార్. మంత్రి అనిల్ ఉన్నఫలంగా వచ్చి ఆస్పత్రిని సందర్శించడంతో జీజీహేచ్ అధికారులు కొద్దిపాటి భయనికి గురైయ్యారు.జీజీహేచ్ పై వస్తున్న పలు ఆరోపణల వల్ల మంత్రి అనిల్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు.