వాలంటీర్లు మరింత బాధ్యతగా పనిచేసి ప్రజల మన్ననలును పొందాలి: దేవనాధ రెడ్డి

వాలంటీర్లు మరింత బాధ్యతగా పనిచేసి ప్రజల మన్ననలును పొందాలి: దేవనాధ రెడ్డి

వాలంటీర్లు మరింత బాధ్యతగా పనిచేసి ప్రజల మన్ననలును పొందాలని జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ పేర్కొన్నారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు.వివిధ పనుల నిమిత్తం సచివాలయాలకు వచ్చే ప్రజలను చిరునవ్వుతో ఆహ్వానించి పనులు చేసి పంపించాలన్నారు.ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని వాలంటీర్లుకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published.