9,10వ తరగతి విద్యార్థులకు స్కూల్స్ రీఓపెన్

9,10వ తరగతి విద్యార్థులకు స్కూల్స్ రీఓపెన్

ఆర్.బి.ఎం,డెస్క్: ప్రపంచాని కుదిపేసిన మహామ్మరి కరోన వల్ల ప్రతి ఒక్కరు సమస్యలు ఎదురుకుంటున్నారు. ఈ మహామ్మరి విజృంభనతో వ్యాపార సముదాయలు,స్కూల్స్,కాలేజీలు లాంటి అనేకమైనవి లాక్ డౌన్ కారణంగా ముతపడ్డాయి. కరోన నిబంధనలు పాటిస్తు ఇప్పటికే వ్యాపార సమాదాయలు తెరుచుకున్నాయి. గత ఆరు నెలలుగా తెరుచుకొని స్కూల్స్ ఇప్పుడు కొవిడ్ నిబంధనలు పాటిస్తు సోమవారం నుండి ప్రారంభం అయ్యాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తిసుకున్నంటు తెలుస్తుంది అయితె కేవలం 9,10వ తరగతిలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఏపీ విద్యాధికారులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల అంగీరం మేరకు వారి నుండి పత్రం తిసుకువస్తేనే క్లాస్ రూంలోకి అనుమతిస్తారు. క్లాసులోకి వచ్చే ప్రతి విద్యార్థికి ముందుగా శానిటైజేషన్ చేసిన తర్వాతే క్లాసు రూంలోకి అనుమతి ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published.