Srisailam temple శ్రీశైలం వెళ్లే భక్తులకు అలెర్ట్..

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలెర్ట్..

ఆర్.బి.ఎం డెస్క్ : ఈనెల 23, 24, 25 తేదీల్లో శ్రీశైలంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నారు. భక్తుల అధిక రద్దీ దృష్ట్యా అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయంగా 4 విడతలుగా మల్లన్న స్పర్శ దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. స్పర్శ దర్శనంకు సంబంధించిచ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఈవో చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published.