రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మేకపాటి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు…

రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మేకపాటి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు…

ఆర్.బి.ఎం: పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై రాయచోటి వైఎస్ఆర్ సిపి శ్రేణులు సంతాపం వ్యక్తం చేశాయి. రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మేకపాటి చిత్రపటానికి మున్సిపల్ పాలక వర్గం, వైఎస్ఆర్ సిపి నాయకులుపూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. మేకపాటి మృతి పార్టీకి తీరని లోటని వారు విచారం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఫయాజ్ బాష, ఫయాజుర్ రెహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాష,పి ఆర్ టియు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాస రాజు, బేపారి మహమ్మద్ ఖాన్, కొలిమి ఛాన్ బాష, ఫయాజ్ అహమ్మద్, సుగవాసి శ్యామ్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, జానం రవీంద్ర యాదవ్,అన్న సలీం, జయన్న నాయక్, భాస్కర్, అన్నయ్య, నవరంగ్ నిస్సార్,గంగిరెడ్డి, విక్కీ దేవేంద్ర, అమీర్ జావీద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *