టీ20 వరల్డ్ కప్ ముందు..టీమిండియాకు ఎదురుదెబ్బ

టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ ముందు బిగ్ షాక్ తగిలింది. ఈ ప్రపంచకప్ అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. కాగా, ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో దూరం ఉన్న బుమ్రా.. ఇప్పుడు వరల్డ్ కప్ కు దూరం అయినట్లు సమాచారం. జస్పిత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇంకా అతడికి 6 నెలల వరకు సమయం అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికే స్టార్ ఆల్ రౌండర్ జడేజా కూడా దూరం అయ్యాడు. దీంతో బుమ్రా కూడా భారత్ టీమ్ కు దూరం అవ్వడంతో గట్టి ఎదురుదెబ్బ తగలిందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published.