నాణ్యమైన సేవలు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్…

నాణ్యమైన సేవలు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్…

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని స్కైలాబ్ స్కానింగ్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.