నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..

నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..

ఆర్.బి.ఎం వికారాబాద్: ప్రగతి భవన్ లో వికారాబాద్ ఎమ్మెల్యే ‘డాక్టర్ మెతుకు ఆనంద్’ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘కేసీఆర్’ ని మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతన బ్రిడ్జి కోసం మరియు మర్పల్లి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్, సెంట్రల్ లైటింగ్ మరియు సైడ్ డ్రైన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. నిధుల మంజూరుకు ‘కెసిఆర్’ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.