అంటరానితనాన్ని ఎండగట్టిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే: ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

అంటరానితనాన్ని ఎండగట్టిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే: ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం రాజేంద్రనగర్: అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎండగట్టిన గొప్ప సంఘ సంస్కర్త, సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్పూర్తి ప్రదాతగా నిలిచిన మహాత్మ జ్యోతిరావు పూలే 131 వ వర్దతి సందర్భంగా ఆ మహనీయుడికి రాజేంద్రనగర్లో ఘన నివాళులు ఆర్పీచిన రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి ధర్మ రెడ్డి , ప్రధాన కార్యదర్శి పలుగుచెరువు మహేష్ , సీనియర్ నాయకులు చలసాని విష్ణు మూర్తి , మహ్మద్ ముర్తుజా అలీ ,సరికొండ వెంకటేష్ ,అక్కెం రఘు యాదవ్ , గుమ్మడి కుమార్ , జాగృతి నియోజవర్గ కన్వీనర్ రగడంపల్లి శ్రవణ్ కుమార్ , ఆడికే అర్జున్ ,ఉపాధ్యక్షులు ఉమా రెడ్డి ,సయ్యద్ ముజమ్మిల్ అహ్మద్ ,మహిళా అధ్యక్షురాలు యాదమ్మ యాదవ్ , మాజీ వార్డ్ సభ్యులు దుంబాల ఝాన్సీ , సుల్తానా , సాయి మల్లిక్ ,పట్నం నరేష్ ముదిరాజ్ ,రఘు ముదిరాజ్ ,యువజన విభాగం అధ్యక్షులు పుంజాల సాయి గౌడ్ , ప్రొఫెసర్ రవీందర్ కోరని ,మైనారిటీ విభాగం అధ్యక్షులు రియాజ్ అలీ ,అక్కిరాజు సుబ్బారావ్ ,రాజు గౌడ్ ,అనుముల జాన్ పాల్ , దుర్గెష్ ,ఉద్యమకారులు నయీమ్ భాయ్ ,శ్రీవర్దన్ రెడ్డి , చంద్రకళ , అండాలు , రజియా , కాళమ్మ , సి హెచ్ కళ , దేవదాస్ , పలుగుచెరువు మహేందర్ ,ఇద్రీస్ , ఆశ్ఫక్ ,రెహమాన్ , తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published.