త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యాయని హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు..
ఆర్.బి.ఎం: “మీతో నేను” పర్యటనలో భాగంగా వికారాబాద్ మండలం ద్యాచారం గ్రామస్థులు పాత స్తంభాలు, వేలాడుతున్న కరెంట్ తీగలు మొదలైన విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరగా వికారాబాద్ ఎమ్మెల్యే ‘డాక్టర్ మెతుకు ఆనంద్’ విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పిలిపించి వారితో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేయించారు