హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు ఇంటికి వెళ్లారు. బుధవారం ఆమె అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన మంత్రి నేడు స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇందరాదేవి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇందిరా దేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.