5రూపాయల భోజనం పథకాన్ని ప్రారంభించిన పద్మారావు గౌడ్..

5రూపాయల భోజనం పథకాన్ని ప్రారంభించిన పద్మారావు గౌడ్..

ఆర్.బి.ఎం హైదరాబాద్: కోఠిలోని ప్రభుత్వ ఈ.ఎన్.టీ ఆసుపత్రిలో రోగి సహాయకులకు మూడు పూటల 5రూపాయల భోజనం పథకాన్ని ఆసుపత్రి సూరింటెండెంట్ శంకర్ తో కలసి ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. ఈ సందర్బంగా ఉప సభాపతి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో 5 రూపాయల భోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.