పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించిన పోలీసులు

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించిన తెలంగాణ పోలీసులు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించినట్టు సమాచారం. డిసెంబర్ 26 నుంచి డిస్కౌంట్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90%, టూ వీలర్లపై 80%, ఆటోలు, ఫోర్ వీలర్లపై 60%, భారీ వాహనాలపై 50% రాయితీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.