ఈరోజు నిజామాబాద్ జిల్లా లో జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఝన్సిలక్ష్మి గారు మరియు GCDO వనిత గారి ఆధ్వర్యంలో, పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించినటువంటి అమ్మాయిలకు కు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గారు మరియు జిల్లా జడ్జి ఇందిరా గారు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, చిత్ర మిశ్రా గారు,ట్రైనీ ఐఏఎస్ మకరంద్ గారు జిల్లా ఎస్పీ గారు వీరందరి ఆధ్వర్యంలో విద్యార్థులను సన్మానించడం జరిగింది. ఈ సదర్భంగా అతిథులు విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు.