మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పై అట్రాసిటీ కేసు నమోదు..

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పై అట్రాసిటీ కేసు నమోదు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మల్కాజిగిరి టీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హన్మంతరావును ఈ నెల 17న దళిత మహిళలు ప్రశ్నించగా మైనంపల్లి హన్మంతరావు దళిత మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని,వారిపై దాడికి పాల్పడ్డారని రమ్య అనే మహిళ పెట్ బషీరాబాద్ పోలీసులకు పిర్యాదు చేసింది. రమ్య ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published.