క్యాసారంలో తెరాస అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకలు..

క్యాసారంలో తెరాస అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకలు..

ఆర్.బి.ఎం పటాన్ చేరు,క్యాసారం: టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకల సందర్భంగా గురువారం పటాన్ చేరు నియోజకవర్గంలో ని క్యాసారం గ్రామంలో గ్రామ తెరాస అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. గ్రామా తెరాస అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో దినదిన టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెంది భారతదేశంలోని ఓ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రతి పక్ష పార్టీలు ప్రజల్లో తెరాస ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత తీసుకొచ్చిన ప్రజలు వారి మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రార్యక్రమంలో గ్రామా ఉప సర్పంచ్ విక్రమ్ రెడ్డి, బి.ప్రభాకర్ యాదవ్, దశరథ్, ప్రభాకర్, రమేష్, ఈశ్వర్ యాదవ్, ఎం.వెంకటేశం, కోన రవీందర్, మాణిక్యం, కిరణ్, భాస్కర్, వినయ్ సాగర్, కె.సుధాకర్ రెడ్డి, పాషాజిలానీ, సాజిత్, ఇమ్రాన్,ఖలీమ్, జె.వెంకటేశం, సాయినాథ్ రెడ్డి, శరణప్ప, శివయ్య, బాయికాడి అనంతయ్య గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.