సివిల్స్ లో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘన ను అభినందించిన చేవెళ్ల ఎంపీ డా.జి.రంజిత్ రెడ్డి

సివిల్స్ లో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘన ను అభినందించిన చేవెళ్ల ఎంపీ డా.జి.రంజిత్ రెడ్డి

ఆర్.బి.ఎం వికారాబాద్: సివిల్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 83 వ ర్యాంక్ సాధించిన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన కావలి మేఘనను, వారి తల్లిదండ్రులను చేవెళ్ల ఎంపీ డా.జి రంజిత్ రెడ్డి సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మేఘన ఐఏఎస్ గా మన రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.