కలకోండ దుర్గమ్మ 16వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఏఐసీసీ చల్లా వంశీచంద్ రెడ్డి..

కలకోండ దుర్గమ్మ 16వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఏఐసీసీ చల్లా వంశీచంద్ రెడ్డి..

ఆర్.బి.ఎం: కలకండ గ్రామంలో నిర్వహించిన కనకదుర్గమ్మ 16వ వార్షికోత్సవం అదేవిధంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఏఐసీసీ చల్లా వంశీచంద్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలుకులపల్లి గ్రామ ఎంపీటీసీ బట్టు కిషన్ రెడ్డి , జెడ్పీటీసీ గౌరవరం ప్రభాకర్ రెడ్డి , స్థానిక గ్రామ సర్పంచ్ మున్నా రెడ్డి ,ఆలయ కమిటీ చైర్మన్ హన్మంతు రెడ్డి ,రాజవర్దన్ రెడ్డి, ఓం ప్రకాష్ రెడ్డి, ఎల్ ఎన్ రెడ్డి ,గొర్రె రామ్ రెడ్డి , బుచమయ్య, మాజీ ఎంపీటీసీ యాదయ్య, మాడుగుల మండలం సీనియర్ యువజన కాంగ్రెస్ నాయకులు పులి కృష్ణ , ఎండీ రహీమ్, NSUI రాష్ట్ర కార్యదర్శి పెండెమ్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి,అందేకర్ నగేష్ , యువజన కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ లక్ష్మి కాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీధర్ రెడ్డి,మాడుగుల మండలం సోషల్ మీడియా ఇంఛార్జి గాదేమొని చందు, ఇర్వెంటి భూపేష్ చారీ , గాదేమోని జగదీష్, కాస సత్యనారాయణ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.