కరెంట్ షాక్ తో విఠలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి..
ఆర్.బి.ఎం వికారాబాద్: శనివారం ఒక వ్యక్తి పొలం వద్ద కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌడపూర్ మండల పరిధిలోని విఠలాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి పొలం వద్ద కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.