300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సంగారెడ్డి జిల్లాలో విజిలెన్స్ అధికారులు స్వాధీనం..

300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సంగారెడ్డి జిల్లాలో విజిలెన్స్ అధికారులు స్వాధీనం..

సంగారెడ్డి: 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం బూచినెల్లిలోని హేచ్.పి పెట్రోల్ బంక్ వద్ద లారీలో మరియు రెండు చిన్న వాహానాలో బియ్యం తరలిస్తుండగా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు హుటాహుటిన భయలుదేరి వారి వెంబడించి వారిని అదుపులోకి తిసుకోని లారీని మరో రెండు చిన్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.