ఫామ్ హౌస్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి..
చెన్నై: తన పాటలతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టిన బాలు గారు తిరిగిరాని కోలానికి వెల్లిపోయారు. చెన్నైలోని బాలు ఫాంహౌస్లో అంత్యక్రియలు పుర్తి అయ్యాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహించారు.కోవిడ్ నిబంధనలను పాటిస్తు అంత్యక్రియలు నిర్వహించారు .కరోన నేపధ్యంలో బాలును చివరిసారిగా చూడలేకపోయిన తన అభిమానులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున మంత్రి అనిల్ కుమార్ బాలు అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు.