చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని గౌరవ ప్రదంగా కలసిన శ్రీశైలం దేవస్థాన ధర్మ కర్తలి మండలి సభ్యురాలు..

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని గౌరవ ప్రదంగా కలసిన శ్రీశైలం దేవస్థాన ధర్మ కర్తలి మండలి సభ్యురాలు..

ఆర్.బి.ఎం:  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని గౌరవ ప్రదంగా శ్రీశైలం దేవస్థాన ధర్మకర్తలి మండలి సభ్యురాలు రెడ్డి పద్మజ కలిశారు. ధర్మకర్తలి మండలి ప్రమాణ స్వీకారనంతరం సోమవారం రాయచోటిలో చీఫ్ విప్ ను రెడ్డి పద్మజ కలిసి , ధర్మకర్తలి మండలి సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి దుస్సాలువతో సత్కరించారు.దేవస్థాన అభివృద్దికి కృషి చేసి భక్తుల మన్ననలను పొందాలని చీఫ్ విప్ సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి బరుగు రెడ్డెన్న, ప్రకాష్ నగర్ కాలనీ సర్పంచ్ మోహన్, డీలర్ ఆదినారాయణ, ఆర్ ఎం పి మోహన్, కొండమర్ల చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.