సోదర భావమైన శాంతియుతతో సమాజాన్ని నిర్మిద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఆర్.బి.ఎం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లిలో జమాతే ఇస్లామీ ఇంద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముస్లీం మైనార్టీ సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు.