ఈటలకు అరుదైన గౌరవం

ఈటలకు అరుదైన గౌరవం

ఆర్.బి.ఎం హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎలా ఢీ కొట్టాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అరుదైన గౌరవం దొరికింది. తెలంగాణ నుంచి మాట్లాడే అవకాశం కలిగింది. పార్టీ బలోపేతం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఈటల మాట్లాడారు. ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డీకే అరుణ మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published.