రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి రాజీవ్ రహాదారిపై దుర్మరణం..
రామగుండం : పెద్దపల్లి జిల్లా రామగుండము మండల్ బి పవర్ హౌస్ సమీపంలో రాజీవ్ రహాదారిపై ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి తల నుజ్జు నుజ్జు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతుడుని గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అరా తీస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.