కఠిన చర్యలు తప్పవు: జన్నారం తహశీల్దార్ వనజ
ఆర్.బి.ఎం డెస్క్: ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జన్నారం తహశీల్దార్ వనజ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వనజ అన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కూడా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ వనజ ఈ సందర్బంగా తెలియజేశారు.