స్టేట్ లెవెల్ కి తరలిన మంచిర్యల్ జిల్లా రగ్బీ జట్టు
ఈ నెల 12నుండి 13 నవంబర్ 2022 మెదక్ జిల్లా లో నిర్వహించబోయే 5వ తెలంగాణ స్టేట్ లెవెల్ రగ్బీ సెవెన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ కు మంచిర్యల్ జిల్లా జట్టు బయలుదేరింది అని మంచిర్యల్ జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆవునూరి మహేష్ తెలిపారు వారు మాట్లాడుతూ జిల్లా జట్టు క్రీడాకారులను మరియు కోచ్ మేనేజర్ లను జిల్లా కి మెడల్ తీసురావాలని చెపుతూ వారికీ జిల్లా రగ్బీ కిట్స్ లని అందించి శుభాకాంక్షలు తెలిపారు