12వ తేది మహా ధర్నాకు తరలి రండి : పద్మారావు గౌడ్

12వ తేది మహా ధర్నాకు తరలి రండి : పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన అంశాల పై సానుకూలంగా స్పందించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనంగా తెరాస అధినాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 12 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నాము. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్ధనగర్ మునిసిపల్ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ మహా ధర్నా కార్యక్రమనికి తరలి వెళ్ళాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ గారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published.