గాంధీభవన్ లో సదరు ఉత్సవాల్లో దున్నపోతుపై కూర్చున్న జగ్గారెడ్డి..

గాంధీభవన్ లో సదరు ఉత్సవాల్లో దున్నపోతుపై కూర్చున్న జగ్గారెడ్డి..

ఆర్.బి.ఎం హైదరాబాద్: హైదరాబాద్ లో సదరు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో సదరు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే జగ్గారెడ్డి,అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. దున్నపోతుపై నిలబడి జగ్గారెడ్డి సందడి చేశారు. ఈ సంబరాల్లో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published.