మెయర్ బొంతు రామ్మోహన్ ఎమ్మెల్సీ రేసులో!

మెయర్ బొంతు రామ్మోహన్ ఎమ్మెల్సీ రేసులో!

హైదరాబాద్: వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మెయర్ బొంతు రామ్మోహన్ నిర్ణయించుకున్నారంటా అయితే పార్టీ నుంచి దాదాపు రామ్మోహన్ కు టికెట్ ఖరారు అయిదంటు టిఆర్ఎస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే బొంతు రామ్మోహన్ మాత్రం హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ జిల్లాల నుండి పోటి చేస్తారని టీఆర్ఎస్ శ్రేణుల సమాచారం. అయితే వచ్చే జీహేచ్ఎంసీ ఎన్నికల్లో మెయర్ పదవి మహిళకు రిజర్వూ ఉడటంతో బొంతు రామ్మెహన్ అ పదవికి పోటి చేయలేనందున పట్టుభద్రుల ఎమ్మెల్సీ పోటి చేయలని నిర్ణయించుకున్నారు. బొంతు రామ్మెహన్ తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలమైన పాత్ర పోషించారు. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో మంచి అదరణ కల్గిఉన్న వ్యక్తి బొంతు రామ్మోహన్. విద్యార్థి నాయకుడిగా ఆ జిల్లాల్లో అందరికి సూపరిచితుడు విద్యార్థుల ఓట్లు ఆకర్షించే అవకాశం ఉంది అని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో బొంతు రామ్మోహన్ మెయర్ పదవీ కాలం అయిపోనుంది

Leave a Reply

Your email address will not be published.