కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు.

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ మండల కేంద్రంలో 547 మంది లబ్ధిదారులకు రూపాయలు 5 కోట్ల 47 లక్షల 63 వేయిలా 452 ల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,చెక్కులు ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా MLA గారుమాట్లాడుతూ..పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్‌ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన జయ ప్రకాష్,అత్తపూర్ కార్పొరేటర్ సంగీత ,తాసిల్దార్ చంద్రశేఖర్ , డివిజన్ ప్రెసిడెంట్ ధర్మ రెడ్డి,మహేష్ ,శ్రవణ్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.