నిండు కుండలా మారిన హిమాయత్ సాగర్.. అప్రమత్తంగా ఉండాలని కోరిన బండ్లగూడ మేయర్..

నిండు కుండలా మారిన హిమాయత్ సాగర్.. అప్రమత్తంగా ఉండాలని కోరిన బండ్లగూడ మేయర్..

రాజేంద్రనగర్: ఎడతెరిపి లెకుండా కురిసిన భారీ వర్షాలకు బండ్లగూడ జాగీర్ పరిధిలోని హిమయత్ సాగర్ జలాశయంలో నిటి మట్టం క్రమంగా పెరుగుతు వస్తోంది.ఈ నేపధ్యంలో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published.