విద్యుదాఘాతంతో యువకుడు మృతి
ఆర్.బి.ఎం పరిగి :పరిగి మండల పరిధిలోని లక్ష్మిదేవిపల్లి గ్రామ సమీపంలోని కోళ్ల ఫారంలో శేఖర్ రెడ్డి మరియు తన మిత్రుడు నరేష్ తో కలిసి పరిశీలించేందుకు వెళ్లగా విద్యుత్ అనుకోకుండా తగలడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు మృతుడి స్వ స్థలం చౌదరి గూడెం మండలం పద్మారం గ్రామానికి చెందినటు సమాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.