వరకట్న వేధింపులకు వివాహిత బలి
రంగారెడ్డి: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హార్షగూడాలో చోటుచేసుకుంది. రామవత్ రోజా అనే వివాహితను నిత్యం అదనపు కట్నం తెవాలని మనసికంగా శారీరకంగా హింసించే వాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను కట్నం కోసం కొట్ట చంపాడని బందువులు పేర్కోన్నారు. కాని రామవత్ రోజా భర్త మాత్రం తాను ఎలాంటి వేధింపులకు పాల్పడ లేదని అమే ఊరి వేసుకోని చనిపోయింది అని అన్నాడు. బధితురాలి వైపు బంధువుల అతడ్ని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకోని దర్యప్తు చేస్తున్న పోలీసులు