మట్టి గణపతిని పూజిద్దాం

మట్టి గణపతిని పూజిద్దాం

ఆర్.బి.ఎం: వినాయక చవితి సంధర్భంగా కాలుష్య నియంత్రణలో భాగంగా మట్టి గణపతిని పూజించాలని MLA ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈరోజు GHMC ఆధ్వర్యంలో మైలేరేదెవపల్లి లోని తన నివాసం వద్ద మట్టి గణపతి ప్రతిమలు పలువురికి అందించారు.
ఈకార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ప్రేమ్ గౌడ్,కార్యదర్శి గుమ్మడి కుమార్ శంషాబాద్ జడ్పీటీసీ నిరటి తన్వీ రాజు,శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, శంషాబాద్ మండల ప్రెసిడెంట్ చంద్ర రెడ్డి,మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.